Thursday, August 4, 2011

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ , Syama Prasad Mookerjee


  • photo courtesy with - widipedia.org/
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -శ్యాంప్రసాద్‌ ముఖర్జీ , Syama Prasad Mookerjee- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


శ్యాంప్రసాద్‌ ముఖర్జీ--23-6-1953న జన సంఘ్‌ పార్టీ స్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కాశ్మీర్‌లో ఖైదులో మరణించారు. (జననం: 6-7-1901) ఈయన దేశ విభజనను వ్యతిరేకించాడు. 1947 నుండి 1950 వరకు కేంద్ర పరిశ్రమ ల శాఖామంత్రిగా పనిచేశారు. సింధ్రీ ఎరు వుల కర్మాగారం, చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ ఫ్యాక్టరీ మొదలైనవి ఈయన మంత్రిగా ఉన్న ప్పుడే ప్రారంభించబడ్డాయి. 8-4-1950న భారత్‌ - పాకిస్తాన్‌ ప్రధానమంత్రులు చేసు కున్న లియాఖత్‌ ఒప్పందానికి నిరసనగా కేం ద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. 1951లో ఈయన స్థాపించిన జనసంఘ్‌ పార్టీ పేరు ఆ తరువాత భారతీయ జనతా పార్టీగా పేరు మార్చబడింది.

For more details - > శ్యాంప్రసాద్‌ ముఖర్జీ , Syama Prasad Mookerjee
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.