-అత్యల్పకాలం రాష్టప్రతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్టప్రతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.
- for full details see Jakir Hussain (డాజాకీర్ హుస్సేన్)in telugu Wikipedia.org
- ========================================
Visit my website - > Dr.seshagirirao.com
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.